నిర్మల్ జిల్లా : గోదావరి నదికి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లా జన్నారం మండలంలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఇన్ ఫ్లో పెరగడంతో 3 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 690.400 అడుగులు ఉంది. కడెం ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో 15538 క్యూసెక్కులు వరుద నీరు వస్తుంటే.. ఔట్ ఫ్లో 11022 క్యూసెక్కులు నీరు దిగువకు వదులుతున్నారు. దిగువ మంచిర్యాల జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలోని జాలర్లు, పశువుల కాపర్లు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Source:V6 News Telugu
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.