Andhra Pradesh: శ్వేతపత్రాల చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయాలు.. పార్టీల మధ్య కొనసాగుతోన్న యుద్ధం
‘ఏపీలో ఇసుక, రాళ్లు, గనులు సహా సర్వం దోచేశారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారంటూ’ చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం పరంపర కొనసాగుతోంది. గత ప్రభుత్వ విధానాలు, లెక్కల్లో...
నిన్న లక్షలు, నేడు కోట్లు… పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు.. నెల రోజుల్లోనే ఎందుకింత మార్పు? కారణం ఏంటి?
Gossip Garage : ఆ నియోజకవర్గం రాష్ట్ర రాజధానికి దగ్గర లేదు.. రాష్ట్రంలో ప్రధాన నగరాలకు సమీపంలో కూడా లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ కాదు. ఏవో అంతర్జాతీయ సంస్థలు వస్తాయనే ప్రచారమూ లేదు....
MPDO Missing Case: నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ కేసులో ట్విస్ట్..
MPDO Missing Case: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది.. నిన్న (మంగళవారం రోజు) ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులకు వాట్సప్ ద్వారా...
Karnataka’s KGF: కేజీఎఫ్లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
వరికుంటపాడు, జులై 17: కర్ణాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త...
40 ఏళ్ల అపార అనుభవంతో 35 రోజుల్లో ఎంత సంపద సృష్టించారు..? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన పేర్నినాని
Perni Nani : ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 35 రోజుల్లో ఏం చేశారు..? అని ఆయన సీఎం...