Sunday, June 1, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.....

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Railway News: దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల రద్దైన రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..

Railway News: దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల రద్దైన రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించారు. పూర్తి వివరాలు ఇవే..
* ట్రైన్‌ నెంబర్‌ 07671 (గతంలో 57426) గుంతకల్‌-కాచిగూడ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 06.00 గంటలకు బయలు దేరి అదే రోజు 15.40కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07670 (గతంలో 57425) కాచిగూడ – గుంతకల్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 10.05 గంటలకు బయలు దేరి అదే రోజు 20.05కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07274 (గతంలో 57473) కాచిగూడ – బోధన్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 16.00 గంటలకు బయలు దేరి అదే రోజు 22.25 గంటలకి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07275 (గతంలో 57474) బోధన్‌ – మహబూబ్‌ నగర్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 05.20 గంటలకు బయలు దేరి అదే రోజు 13.45కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07587 (గతంలో 57456) మహబూబ్‌ నగర్‌ – కాచిగూడ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 14.10 గంటలకు బయలు దేరి అదే రోజు 16.30కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07588 (గతంలో 57486) మిర్జాపల్లి – కాచిగూడ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 05.50 గంటలకు బయలు దేరి అదే రోజు 08.30కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07583 (గతంలో 57447) కాచిగూడ – మహబూబ్‌నగర్‌ మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 13.15 గంటలకు బయలు దేరి అదే రోజు 15.45కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్‌ నెంబర్‌ 07584 (గతంలో 57448) మహబూబ్‌నగర్‌ – మిర్జాపల్లి మధ్య ప్యాసింజర్‌ ట్రైన్‌ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్‌ 16.10 గంటలకు బయలు దేరి అదే రోజు 22.20కి గమ్యానికి చేరుతుంది.

railway news: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this