- బదిలీలకు ప్రస్తుత సర్వీసు మాత్రమే తీసుకోవాలని కోరిన డైరెక్ట్ ఎస్.ఏ లు
- అది సాధ్యం కాదని ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ డైరెక్టర్
అమరావతి : ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీలలో ప్రస్తుత సర్వీసు ను మాత్రమే పరిగణన లోకి తీసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కొంత మంది డైరెక్ట్ ఎస్.ఏ లు కోర్టు ద్వారా విద్యా శాఖ ను కోరారు. అయితే వారి అభ్యర్ధన ను విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ చిన వీరభద్రుడు తిరస్కరించారు. ఈ మేరకు కోర్టు ను ఆశ్రయించిన ఉపాధ్యాయులకు డైరెక్టర్ వారు ఉత్తర్వుల ద్వారా సమాధానం పంపారు. మొత్తం సర్వీసు ను పరిగణన లోకి తీసుకుంటూ సంవత్సరానికి 0.5 పాయింట్లు చొప్పున ఇవ్వనున్నట్టు మరియు కేవలం ప్రస్తుత సర్వీసు మాత్రమే లెక్క లోకి తీసుకోవడం సాధ్య పడదని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.