న్యూస్ టోన్, అమరావతి: తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం దాసుభాషితం, తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి బాలికలకు సీపీబ్రౌన్-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు పోటీ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు తెలిపారు. విద్యార్థుల్లో మాతృభాష మీద ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు డిసెంబరు 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 13న పోటీ ఉంటుందని, 20న విజేతలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
టెన్త్ విద్యార్థినులకు సీపీ బ్రౌన్-ఎస్పీబీ తెలుగు పోటీ
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.