- సైక్లోన్ ప్రభావంతో వాయిదా నిర్ణయం
- డిశంబర్ 5 కు పరీక్ష వాయిదా
న్యూస్ టోన్, అమరావతి: నివర్ తుఫాను ప్రభావం తో రేపు జరగాల్సిన ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష ను వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ శ్రీ డి.హరి నారాయణ పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షను డిశంబర్ 5వ తేదీన శనివారంనిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్ధులు అందరూ ఈ మార్పు ను గమనించాలని ఆయన కోరారు. అదే విధంగా డిశంబర్ 5వ తేదీన నిర్వహించు ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందనీ, సెంటర్ లలో కానీ, హాల్ టికెట్ లలో కానీ ఏ విధమైన మార్పులు ఉండవని తెలిపారు. ఆ రోజున విద్యార్ధులు పరీక్షా సమయం కంటే 2 గంటల ముందు ఎక్జామ్ హాల్ కు చేరుకోవాలని ఆయన సూచించారు.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.