Andrapradesh:కేసీఆర్ వెళ్లినా, జగన్ ఎందుకు వెళ్లలేదు?.. సోషల్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Andrapradesh:కేసీఆర్ వెళ్లినా, జగన్ ఎందుకు వెళ్లలేదు?.. సోషల్ మీడియాలో ఆసక్తికరంగా, వైసీపీలో కూడా!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రోశయ్యకు పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. జగన్ హైదరాబాద్ రాకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ.

  • కేసీఆర్ వెళ్లినా.. జగన్ ఎందుకు రాలేదని చర్చ
  • సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది
  • జగన్ హైదరాబాద్ ఎందుకు వెళ్లలేదన్న శిరీష
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం తీరని విషాదాన్ని నింపింది. సీనియర్ రాజకీయ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. రోశయ్యకు పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చి రోశయ్యకు నివాళులు అర్పించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
టీడీపీ నేత గౌతు శిరీష సీఎం జగన్ తీరును తప్పుబట్టారు. ‘తెలుగు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దాదాపు దేశ రాజకీయాల్లో కూడా ఎలాంటి వారైనా అధికార , ప్రతిపక్ష నాయకులలో ఎవరు మరణించినా మర్యాదపూర్వకంగా పరమార్శించడం ఒక గౌరవంగా ఇప్పటి వరకు అన్ని పార్టీల నాయకులూ పాటిస్తున్నారు , ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి , అజాతశత్రువు , ఒకప్పుడు తన తండ్రికి ఎంతో ఆప్తులు అయినా రోశయ్యగారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న వ్యక్తి కనీసం మర్యాద పాటించకపోవడం అత్యంత హేయమైన చర్య , ఇలాంటి కక్షా స్వభావం ఉన్న వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్ ని ముందుకు తీసుకువెళతారు అని ఇంకా ఎవ్వరైనా వాదిస్తే వారికి ఒక నమస్కారం, సరే మిగతా సీనియర్ నాయకులకు ఏమైంది , ఈ రోజు వైస్సార్సీపీ లోపదవులు అనుభవిస్తున్న సీనియర్ నాయకులూ రోశయ్య గారి మంత్రి వర్గంలో కూడా పనిచేశారు , కనీసం వారు కూడా మర్యాద పాటించలేదే , ఎక్కడ మంత్రి పదవులు పోతాయేమో , వచ్చేవి రావేమో అని కక్కుర్తి , వీళ్ళొక నాయకులూ , వీరికి పదవులు’అంటూ పోస్ట్ పెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం తీరని విషాదాన్ని నింపింది. సీనియర్ రాజకీయ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. రోశయ్యకు పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చి రోశయ్యకు నివాళులు అర్పించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
టీడీపీ నేత గౌతు శిరీష సీఎం జగన్ తీరును తప్పుబట్టారు. ‘తెలుగు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దాదాపు దేశ రాజకీయాల్లో కూడా ఎలాంటి వారైనా అధికార , ప్రతిపక్ష నాయకులలో ఎవరు మరణించినా మర్యాదపూర్వకంగా పరమార్శించడం ఒక గౌరవంగా ఇప్పటి వరకు అన్ని పార్టీల నాయకులూ పాటిస్తున్నారు , ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి , అజాతశత్రువు , ఒకప్పుడు తన తండ్రికి ఎంతో ఆప్తులు అయినా రోశయ్యగారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న వ్యక్తి కనీసం మర్యాద పాటించకపోవడం అత్యంత హేయమైన చర్య , ఇలాంటి కక్షా స్వభావం ఉన్న వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్ ని ముందుకు తీసుకువెళతారు అని ఇంకా ఎవ్వరైనా వాదిస్తే వారికి ఒక నమస్కారం, సరే మిగతా సీనియర్ నాయకులకు ఏమైంది , ఈ రోజు వైస్సార్సీపీ లోపదవులు అనుభవిస్తున్న సీనియర్ నాయకులూ రోశయ్య గారి మంత్రి వర్గంలో కూడా పనిచేశారు , కనీసం వారు కూడా మర్యాద పాటించలేదే , ఎక్కడ మంత్రి పదవులు పోతాయేమో , వచ్చేవి రావేమో అని కక్కుర్తి , వీళ్ళొక నాయకులూ , వీరికి పదవులు’అంటూ పోస్ట్ పెట్టారు.
andrapradesh:కేసీఆర్ వెళ్లినా, జగన్ ఎందుకు వెళ్లలేదు?.. సోషల్ మీడియాలో ఆసక్తికరంగా, వైసీపీలో కూడా!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this