New MDM Menu : శుక్ర వారం మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్పు
న్యూస్ టోన్, అమరావతి : ప్రభుత్వం పాఠశాలల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద మెనూ లో స్వల్ప మార్పులు చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల ఆధారంగా ఈ మెనూ మార్పు చేస్తూ ఎం డి ఎం డైరెక్టర్ దివాన్ మైదీన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మార్పు చేసిన మెనూ ప్రకారం ప్రతి శుక్రవారం సాంబారు, పొంగల్, గుడ్డు విద్యార్థులకు అందించనున్నారు. ఈ మార్పు మార్చి 1వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రింద ఉత్తర్వుల కాపీ కలదు.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.