- లీకులపై ఉద్యోగుల్లో ఉత్కంఠ
వేతన సవరణ పై గందరగోళం కొనసాగుతోంది. ఇదుగో అదిగో అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆర్థికశాఖ నుండి మాత్రం ఎటువంటి సంకేతాలు రావడం లేదు. తాజాగా సోమవారం సాయంత్రమే పిఆర్సి నివేదికను బహిర్గతం చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఆ దిశలో ఎటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాస్తవానికి 11వ వేతన కమిషన్ నివేదికను నివేదికను గత ఏడాది అక్టోబర్లోనే ప్రభుత్వానికి సమర్పించింది. దీనిని బహిర్గతం చేసి ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలేదు. కాగా, గత నెల రోజులుగా ఉద్యోగులు, సంఘాల నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.