Fake Currency Alert తాండూరులో 7 లక్షల ఫేక్ కరెన్సీ సీజ్
Fake Currency Alert ఫేక్ కరెన్సీ నోట్ల ముఠాను గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు. తాండూరులోని 7 లక్షల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. కంప్యూటర్ సహా..నోట్ల ప్రింటర్, ఐదు సెల్...
Maheswara Reddy Dookudu : ఆ నేత దూకుడు వెనుక అసలు రహస్యం ఏంటి..?ఆ విషయం పై ఆ నేత వ్యూహం ఏంటి..!
Maheswara Reddy Dookudu : బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి దూకుడు వెనుక అసలు రహస్యం ఏంటి? మునుపెన్నడూ లేనివిధంగా ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యర్ధులపై రెచ్చిపోవడం వెనుక వ్యూహం...
Telangana: ఫిరాయింపులపై గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు.. కాకరేపుతున్న రాజకీయం..
ఫిరాయింపులు ఔర్ ఫిర్యాదులతో తెలంగాణ రాజకీయం కాక రేపుతోంది. మాంచి వర్షాకాలంలో కూడా వేడి పుట్టిస్తోంది. ఇది పార్టీని కాపాడుకునే టైమ్.. కంప్లయింట్ టైమ్ అంటోంది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులకు గులాబీ...
హరీశ్ రావును ఒంటరిని చేసేలా పక్కా వ్యూహం.. గులాబీ పార్టీని ఖాళీ చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు?
మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాల్లో గులాబీ పార్టీని ఖాళీ చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతుందా? కేసీఆర్, హరీశ్రావు తప్ప… మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం గూటికి లాగేయాలని సీఎం రేవంత్రెడ్డి...
Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..
ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్...