Andhra Pradesh: శ్వేతపత్రాల చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయాలు.. పార్టీల మధ్య కొనసాగుతోన్న యుద్ధం
‘ఏపీలో ఇసుక, రాళ్లు, గనులు సహా సర్వం దోచేశారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారంటూ’ చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం పరంపర కొనసాగుతోంది. గత ప్రభుత్వ విధానాలు, లెక్కల్లో...
40 ఏళ్ల అపార అనుభవంతో 35 రోజుల్లో ఎంత సంపద సృష్టించారు..? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన పేర్నినాని
Perni Nani : ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 35 రోజుల్లో ఏం చేశారు..? అని ఆయన సీఎం...
Minister Narayana: గుంటూరు కార్పొరేషన్లో సమస్యలపై మంత్రి నారాయణ సమీక్ష
Minister Narayana: గుంటూరు కార్పొరేషన్లో సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి,...