Saturday, December 13, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra PradeshBhimavaram: మహిళలు చట్టాలపై అవగాహన

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

Bhimavaram: మహిళలు చట్టాలపై అవగాహన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
భీమవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ సరోజినీ

ప్రజాశక్తి-భీమవరం : మహిళలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని భీమవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ పిబిఎల్ సరోజినీ సూచించారు. పట్టణంలోని 36వ వార్డు పరిధిలో రామరాజు తోట అంగన్వాడీ కేంద్రంలో మిషన్ శక్తి 100 రోజులు అవగాహన కార్యక్రమన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ సరోజిని మహిళలకు ఉన్న చట్టాలు, ఆరోగ్య సూత్రాలు, పోషకాహారంపై మహిళలకు సూచనలు సలహాలు అందజేసి మాట్లాడారు. ముఖ్యంగా బాలివివాహాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు చేయడం ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని దీనిని అధిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే నేడు సమాజంలో గృహింస రోజురోజుకి పెరుగుతుందని దీని నిరోధానికి గృహింస చట్టం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా గృహహింసకు గురైతే రక్షణ పొందెందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఎవరు అధైర్యపడకుండా ఎటువంటి అగత్యాలకు పాల్పడకుండా ధైర్యంతో ముందుకు సాగలన్నారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత లోపం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. సరైన పోషకాహారం తీసుకుంటే రక్తహీనత దరి చేరదని చెప్పారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో భీమవర ఏఎన్ఎం సులోచన అంగన్వాడీ కార్యకర్త ఎం.వెంకటేశ్వరమ్మ, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Source: Praja Sakti


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this