- ఈ విద్యా సంవత్సరానికి 4 మాత్రమే
- ఐచ్చికం, లోకల్, విచక్షణ శలవులకి వర్తింపు
అమరావతి, న్యూస్ టోన్: 2020-21 విద్యా సంవత్సరానికి 4 మాత్రమే ఐచ్చిక, లోకల్, విచక్షణ శలవులను వాడుకోవాలని ఎస్.సీ.ఆర్.టి డైరెక్టర్ శ్రీ ప్రతాపరెడ్డి తెలిపారు. ఇది వరకే విడుదల చేసిన అకడమిక్ కాలెండర్ లో ఈ విషయం స్పష్టంగా ఇచ్చినట్ట్లు తెలిపారు. సోమవారం కార్తీక పౌర్ణమి ఐచ్చిక శలవు విషయం లో పలువురు అధికారులకు వచ్చిన సందేహాలను నివ్రుత్తి చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.