ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి కార్యాలయము
ఆంధ్ర ప్రదేశ్ :: విజయవాడ
ఆర్.సి.నెం. Spl/B-1/2022, తేది:- 30-04-2022
పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ నందు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు నిర్వహించబడును.
రంజాన్ పర్వదినము ఏ తేదీన జరుపుకున్నప్పటికీ పరీక్షల తేదీలలో ఏ విదమైన మార్పులు ఉండవు.
కావున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు, తల్లితండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సిబ్బంది అందరు ఈ విషయాన్ని గమనించగలరు.
సంచాలకులు
ప్రభుత్వ పరీక్షల కార్యాలయము.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.