Monday, December 8, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Rains: TS ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో 3రోజులపాటు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Rains: TS ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో 3రోజులపాటు వర్షాలు: IMD -రైతుల్లో ఆందోళన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎండల నుంచి కాస్త ఉపశమనంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కానీ, ధాన్యం కొనుగోళ్ల సీజన్ కావడంతో అకాల వర్షాలు ఎక్కడ కొంపముంచుతాయోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.

Rains: TS ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో 3రోజులపాటు వర్షాలు: IMD -రైతుల్లో ఆందోళన

తెలంగాణలో ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి కాస్త ఉపశమనంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కానీ, ధాన్యం కొనుగోళ్ల సీజన్ కావడంతో అకాల వర్షాలు ఎక్కడ కొంపముంచుతాయోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెప్పిన వివరాలివి..
ఇవాళ (ఏప్రిల్ 17, ఆదివారం) నుంచి ఏప్రిల్ 20(బుధవారం) వరకు వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఈ నెల 21 నుంచి మాత్రం వాతావరణంలో పెద్దగా మార్పులేం ఉండబోవని స్పష్టం చేసింది. మరోవైపు శనివారం ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 39.9, రామగుండంలో 39.4, హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రి పూట ఉక్కపోతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు నిజామాబాద్, భద్రాచలంలో 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నెలరోజులపాటు నిర్విరామంగా ఎండలు దంచికొట్టడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు గత రెండు, మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడంతో ఉపశమనంగా ఫీలయ్యారు. అయితే ఇది ధాన్యం కొనుగోలు, అమ్మకాల సీజన్ కావడంతో వర్షాల వల్ల పంట ఎక్కడ పాడవుతుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this