Vaccine Centers: ఉపాధ్యాయులు, వారి కుటుంబాల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా కల్లోలం సమయంలో ఉపాధ్యాయులు అందించిన సేవలకు గానూ అభినందనలు తెలుపుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 సంక్షోభంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ముందుండి పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీవోఈ డైరెక్టర్ ఉదిత్ ప్రకాశ్ జిల్లా విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లకు లేఖలు రాశారు.
Vaccine Centers: టీచర్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
