ప్రభుత్వ పరీక్షల విభాగం, సంచాలకులవారు జారీ చేసిన పత్రికా ప్రకటన
2021, ఫిబ్రవరి 22న జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షకు హాజరు అయిన విద్యార్థుల వివరములు.. ధృవ పత్రములు పరిశీలనార్థం సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయమునకు పంపడం జరిగినది.
కావున విద్యార్థులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయమును సంప్రదించి..
★ ఆదాయ ధ్రువీకరణ పత్రం,
★ కుల దృవీకరణ పత్రం,
★ ఆధార్ కార్డు నకలు,
★ స్టడీ సర్టిఫికేట్,
★ అంగవైకల్యం ఉన్న విద్యార్థులు అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం ..
మొదలగు ధృవపత్రాలను జూన్ 14వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నందం సమర్పించవలెను.
ధృవ పత్రములు లేని విద్యార్థుల వివరములు పరిశీలించబడవు
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.