పగో: జిల్లాలోని ఏలూరు కార్పోరేషన్, పెదవేగి మండలాల లోని 40 మంది ఉపాధ్యాయులకు(మగ) కోవిడ్ విధులకు హాజరు అవ్వాలని ఆదేశిస్తూ జాయింట్ కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 6 గంటలకే జిల్లా పంచాయితీ అధికారి వద్ద రిపోర్టు అవ్వాలని ఆదేశించారు. ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ప్రభుత్వానికి, అధికారులకు పదే పదే విన్నవించుకున్నా పట్టించుకోక పోగా ఇలా కోవిడ్ విధులను కేటాయించడం ఏమిటని ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ ప్రాణాలకు హాని జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.
Covid Duties: అర్థరాత్రి ఉత్తర్వులు….ఉదయమే కోవిడ్ విధులలో చేరాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
