అమరావతి:
రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి రైతులు శాస్త్రవేత్తలతో సంభాషించేలా
వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతు
భరోసా కేంద్ర టీవీ ఛానల్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా
ఆయన ప్రారంభించారు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు
కొనుగోలు చేసే రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కల్తీ అనేది
రైతు దగ్గరకు రాకూడదన్నారు. ఏమైనా సందేహాలుంటే 155251కి టోల్ఫ్రీ
నంబర్కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.
RBK Channel: ఆర్బీకే ఛానల్ ప్రారంభించిన సీఎం జగన్
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
