విద్యారంగంలో ఇప్పటికే పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం
తీసుకున్నారు.. అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై
సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అటానమస్ కాలేజీల్లో పరీక్షల
విధానంలో మార్పులకు ఆదేశించారు.. అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు
తయారు చేసుకునే విధానం రద్దు చేయాలని.. అన్ని కాలేజీలకీ జేఎన్టీయూ
తయారుచేసిన ప్రశ్నపత్రాలే అందజేయాలని తెలిపారు. అటానమస్, నాన్ అటానమస్
కాలేజీలకు జేఎన్టీయూ రూపొందించిన ప్రశ్నపత్నాలు ఇవ్వాలని స్పష్టం చేశారు
సీఎం వైఎస్ జగన్.. వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని నిర్ణయం
తీసుకున్నారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు
వెల్లడించారు.
AP Education: విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక, అది కుదరదు..
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.