ఒంగోలువిద్య, డిసెంబరు 2 : జిల్లాలోని 39 మంది ఎంఈవోలకు మెమో లు జారీ చేస్తూ డీఈవో వీఎస్.సుబ్బారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. జగనన్న విద్యా కానుక పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ అంధంటి కేషన్లో వెనుకబడినందుకు వారికి మెమోలు జారీ చేశారు. జిల్లాలో 3,15,171 మంది బాలబాలికలకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. కిట్లు అందుకున్న విద్యార్థుల తల్లులు, బయోమెట్రిక్ లేదా ఐరిస్ అంథటికేషన్ ఉంటేనే విద్యార్థు ల యూని ఫారాలకు కుట్టుకూలీ చార్జిని తల్లుల ఖాతాకు జమ చేస్తారు. ఇ పృపటివరకు 67 శాతం మాత్రమే బయోమెట్రిక్ పూర్తయింది. 39 మండలాల్లోని కొన్ని పాఠశా లల్లో విద్యాకానుక కిట్లు పంపిణీ చేసినప్పటికి ఇప్పటి వరకు ఒ క్కరి బయోమెట్రిక్ అథంటికేషన్ నమోదు కాలేదని డీఈవో పేర్కొన్నారు.
MEMOS TO 39 MEO’S
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.