ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ల ప్రారంభంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 15 నుంచి 9పైబడిన తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నవంబర్ 2 నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే అక్టోబర్ 5వ తేదీనే జగనన్న విద్యాకానుక ఇవ్వనున్నట్లు తెలిపారు.
స్కూళ్ల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్ CLARITY ON SCHOOLS RE OPEN
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.