అక్టోబర్ 5 న జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేయాలని, దానికి సంబంధించి పాటించాల్సిన విధి విధానాలను కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్
[post_ads]
❖ కార్యకమ ప్రారంభోత్సవానికి తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఆహ్వానించాలి.
❖ రోజుకు 50 మంది తల్లిదండ్రులకు కిట్లు పంపిణీ చేయాలి.
❖ పంపిణీలో తలిదండ్రుల బయోమెట్రిక్ అథెంటిఫికేషన్(మొబైల్ అప్లికేషన్ ఆధారిత) వేయడం ద్వారా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.
❖ తగిన జాగ్రత్తలను పాటించాలి. సౌకర్యాలను కల్పించాలి. కార్యక్రమానికి ఆహ్వానించబడ్జ తల్లిదండ్రులు (విద్యార్థులను కూడా) శానిటైజ్ చేయించుకొనేలా చూడాలి. ఇందుకు అగు ఖర్చును పాఠశాల వార్షిక ( కాంపోజిట్ గ్రాంటు) గ్రాంటు నుండి వినియోగించాలి.
❖ కేంద్ర ప్రభుత్వ కోవిడ్-19 ప్రోటోకాల్ మార్గదర్శకాలను తప్పక అనుసరించాలి.
❖ కార్యక్రమానికి హాజరగు వారు తప్పక మాస్క్ ను ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.